BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

రాజ్యాంగాన్ని పరిరక్షించటానికి ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి

తెలంగాణ
25 Nov, 2025 - 04:32 AM
228 వీక్షణలు
రాజ్యాంగాన్ని పరిరక్షించుట ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి దళిత సేన పిలుపు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్, ఏలూరు జిల్లా, ఏలూరు నగరంలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దళిత సేన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొదటగా దళిత సేన నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు. అనంతరం దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపకల్పన చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కావున ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుటకు ప్రతి ఒక్కరు సైనికులు వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చీలి మోహనరావు, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు దిరుసు పాముల పుష్ప, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దిరుసు పాము కృష్ణమూర్తి, కృష్ణాజిల్లా అధ్యక్షులు భూసే అనిల్ కుమార్, ఏలూరు జిల్లా దళిత సేన ఇన్చార్జ్ పెదపాటి ఏసురత్నం, ఏలూరు జిల్లా కార్యదర్శి ఇదియా, ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి ముత్యాల ఝాన్సీరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు సుధీర్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ఉండ్రాజు వరపూ కృష్ణ, పెదవేగి మహిళా అధ్యక్షురాలు రే మల్లె స్వర్ణకమల, తాడేపల్లిగూడెం ఉపాధ్యక్షులు రవి, తాడేపల్లిగూడెం మహిళా అధ్యక్షురాలు యలమర్తి రమణ, మొదలగు నాయకులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube