BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

రాజ్యాంగాన్ని పరిరక్షించటానికి ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి

తెలంగాణ
25 Nov, 2025 - 04:32 AM
283 వీక్షణలు
రాజ్యాంగాన్ని పరిరక్షించుట ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి దళిత సేన పిలుపు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్, ఏలూరు జిల్లా, ఏలూరు నగరంలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దళిత సేన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొదటగా దళిత సేన నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు. అనంతరం దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపకల్పన చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కావున ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుటకు ప్రతి ఒక్కరు సైనికులు వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చీలి మోహనరావు, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు దిరుసు పాముల పుష్ప, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దిరుసు పాము కృష్ణమూర్తి, కృష్ణాజిల్లా అధ్యక్షులు భూసే అనిల్ కుమార్, ఏలూరు జిల్లా దళిత సేన ఇన్చార్జ్ పెదపాటి ఏసురత్నం, ఏలూరు జిల్లా కార్యదర్శి ఇదియా, ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి ముత్యాల ఝాన్సీరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు సుధీర్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ఉండ్రాజు వరపూ కృష్ణ, పెదవేగి మహిళా అధ్యక్షురాలు రే మల్లె స్వర్ణకమల, తాడేపల్లిగూడెం ఉపాధ్యక్షులు రవి, తాడేపల్లిగూడెం మహిళా అధ్యక్షురాలు యలమర్తి రమణ, మొదలగు నాయకులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube