BREAKING
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక 2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:15 PM
49 వీక్షణలు

గౌరిగోపాల్ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

టీడీపీ కార్యకర్తలకు ఉచిత పరీక్షలు

కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకు రూ.10,000 విలువ చేసే వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు.

ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ అవకాశాన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఈ శిబిరం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.