BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 03:58 PM
60 వీక్షణలు

గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు

చింతలపూడి: చింతలపూడి క్యాంపు కార్యాలయంలో, ఐటిడిఏ విద్యా విభాగం అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ని కలిసి గిరిజన ఆశ్రమ పాఠశాల కోసం స్థానిక స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన బాలుర వసతి గృహం మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు 240 విద్యార్థులతో కొనసాగుతూ, ఈ ఆశ్రమ పాఠశాల తరచుగా అభివృద్ధి చెందుతోంది. కానీ, పాఠశాల అభివృద్ధికి, క్రీడా స్థలానికి, అలాగే పాఠశాల భవనం నిర్మాణానికి ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది.

ఈ తరుణంలో ఐటిడిఏ ఉప విద్యాశాఖ అధికారి శాసనసభ్యులు రోషన్ కుమార్ కి  ఆర్.సి.యంతో సంబంధం పెట్టి ఈ విస్తరణకు సహకరించాలని కోరారు.