www.ntodaynews.com
గంగమ్మ జాతరలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
గంగమ్మ జాతరలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)
చౌడేపల్లిలో నేడు నడివీధి గంగమ్మ జాతరలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) , మరియు చౌడేపల్లి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో చల్లా బాబు రెడ్డి పాల్గొని ప్రజలకు తమ స్వహస్తాలతో ప్రజలకు అన్న ప్రసాదం వితరణ చేశారు.