BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:30 PM
145 వీక్షణలు

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో భారీగా జరగాల్సిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాయిదా వేయబడినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావడానికి సిద్ధమవుతుండగా, వాయిదా వార్తతో కొంత నిరాశ నెలకొంది. అయితే త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

చాట్రాయి తహశీల్దార్ బి. బద్రు మాట్లాడుతూ, “తదుపరి తేదీ, సమయంపై స్పష్టత ఇచ్చే వరకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.