BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:30 PM
193 వీక్షణలు

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో భారీగా జరగాల్సిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాయిదా వేయబడినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావడానికి సిద్ధమవుతుండగా, వాయిదా వార్తతో కొంత నిరాశ నెలకొంది. అయితే త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

చాట్రాయి తహశీల్దార్ బి. బద్రు మాట్లాడుతూ, “తదుపరి తేదీ, సమయంపై స్పష్టత ఇచ్చే వరకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.