BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:30 PM
116 వీక్షణలు

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో భారీగా జరగాల్సిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాయిదా వేయబడినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావడానికి సిద్ధమవుతుండగా, వాయిదా వార్తతో కొంత నిరాశ నెలకొంది. అయితే త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

చాట్రాయి తహశీల్దార్ బి. బద్రు మాట్లాడుతూ, “తదుపరి తేదీ, సమయంపై స్పష్టత ఇచ్చే వరకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.