BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 02:14 PM
184 వీక్షణలు

చాట్రాయి మండలం పోతనపల్లి ఎం.పి.యు.పి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ జూన్ 5న గుండెపోటుతో కన్నుమూశారు. స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా విధులు నిర్వహిస్తూ ప్రధానోపాధ్యాయుడిగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఆయన ఆకస్మిక మరణం ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు 

విప్లవ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న చాట్రాయి మండల ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్ధివ దేహానికి ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈవో-2 బ్రహ్మాచారి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు, ఆర్థిక ప్రయోజనాలు కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఎంఈవోలు హామీ ఇచ్చారు. విప్లవ్ కుమార్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.