BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:32 PM
59 వీక్షణలు

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

గుంటూరు గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండగా, పూలు చల్లటానికి ఏర్పాటు చేసిన డ్రోన్ ఒక్కసారిగా ధ్వజస్తంభానికి తగలడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు జరిగినా, పెద్ద ప్రమాదం తప్పింది. డ్రోన్ కూలడంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే, అప్రమత్తంగా ఉన్న ఆలయ యాజమాన్యం పరిస్థితిని క్రమించుకొని, భక్తులకు ఎలాంటి గాయాలు సంభవించకుండా చర్యలు తీసుకున్నారు.