BREAKING
తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
www.ntodaynews.com

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:32 PM
35 వీక్షణలు

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

గుంటూరు గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండగా, పూలు చల్లటానికి ఏర్పాటు చేసిన డ్రోన్ ఒక్కసారిగా ధ్వజస్తంభానికి తగలడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు జరిగినా, పెద్ద ప్రమాదం తప్పింది. డ్రోన్ కూలడంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే, అప్రమత్తంగా ఉన్న ఆలయ యాజమాన్యం పరిస్థితిని క్రమించుకొని, భక్తులకు ఎలాంటి గాయాలు సంభవించకుండా చర్యలు తీసుకున్నారు.