www.ntodaynews.com
బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ సీఈఓ డాక్టర్ అరుణ
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు మర్యాదపూర్వకంగా అభినందనలు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అరుణను చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని బళ్ళా రాజు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.