BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనంగా సుండిపెంటలో తెలుగుదేశం పార్టీ @44 వ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:31 AM
223 వీక్షణలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. 

నంద్యాల జిల్లా 

శ్రీశైలం టౌన్ 

 ఆవిర్భావ దినోత్సవం వేడుకలో  హవా 

పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు. అభిమానులు 


శ్రీశైలం ప్రాజెక్ట్ లో అంబరాన్ని అంటే విధంగా ఆవిర్భావ దినోత్సవం. 


శ్రీశైలం,కొత్తపేట, ఎస్సీ కాలనీ, సుండిపెంట వారు మెయిన్ రోడ్  వారు శ్రీశైలం ప్రాజెక్ట్ లో తెలుగుదేశం పార్టీ జండా ఆవిష్కరణ .


ఐక్యంగా పనిచేసే పార్టీని మరింత బలోపేతం  చేయాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.కార్యకర్తే అధినేత గా TDP పయనిస్తుందని అన్నారు.


టిడిపి నాయకులు, కార్యకర్తలు మధ్య ఉత్సాహంగా సాగిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.


నంద్యాలజిల్లా  శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట  లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ నాయకులు ఐనో లు వెంకటేశ్వర్లు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుండిపెంట వెస్ట్రన్ కాలనీ లో NTR విగ్రహం కీ పూలమాలలు వేసి బయలుదేరి , అనంతరం జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో పార్టీ మరింత బలంగా నిలబడడానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఏ  సమస్య వచ్చిన, ఏ కష్టం వచ్చినా  టిడిపి పార్టీ ఆఫీస్  24/7 ప్రజలకు  ఉంటుందని తెలిపారు.   ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తున్నారని,తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు (NTR) చేత స్థాపించబడిందని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన ఈ పార్టీ, ప్రతి ఏటా మార్చి 29న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుం దని 2026 నాటికి ఈ పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను (44 ఏళ్లు పూర్తి) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ నాయకుడు, కార్యకర్తలు, స్వీట్లు ఆత్మీయంగా ఒకరికొకరు  తినిపించుకున్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీశైలం టౌన్ అధ్యక్షులు ,టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు