BREAKING
కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు!
www.ntodaynews.com

గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
13 Jul, 2025 - 08:43 AM
182 వీక్షణలు
గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా అధ్యక్షులుగా దంతూరి సైదులు గౌడ్ ఎన్నిక NTODAY NEWS:- రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆదివారం రోజున గౌడ హాస్టల్ నల్లగొండ నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం GOPA దంతూరి సైదులు గౌడ్, నకరికంటి శ్రీనయ్య గౌడ్, సిద్దగోని పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా గోపా నూతన కమిటీ అధ్యక్షులుగా దంతురి సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల శ్రీధర్ గౌడ్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పంతంగి కరుణాకర్ గౌడ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గోపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ GOPA ఉమ్మడి రాష్ట్రంలో 1975లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు 50వ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకునే సంవత్సరంలో కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోపాలు 1700 మెంబర్షిప్ తో కొనసాగుతున్న విషయం గుర్తు చేయడం జరిగింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గోపాలో సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం ఆవిర్భావం జరిగిన తరువాత అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, తెలియజేశారు ఈ కార్యక్రమానికి gopa రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీనయ్య గౌడ్, జి.వేణుబాబు గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జాజుల లింగం గౌడ్ మరియు గౌడ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి సోమశేఖర్ గౌడ్, తండు కృష్ణ, చైతన్య గౌడ్,దూసరి కిరణ్ గౌడ్, నిమ్మల పిచ్చయ్య గౌడ్, శంకర్ గౌడ్, రేకుల గడ్డ నరసింహ గౌడ్ , శ్రీ పంతంగి కరుణాకర్ గౌడ్, ఉయ్యాల రాములు గౌడ్, బాలగోని లింగయ్య గౌడ్, మార్క నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube