BREAKING
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
www.ntodaynews.com

గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
13 Jul, 2025 - 08:43 AM
134 వీక్షణలు
గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా అధ్యక్షులుగా దంతూరి సైదులు గౌడ్ ఎన్నిక NTODAY NEWS:- రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆదివారం రోజున గౌడ హాస్టల్ నల్లగొండ నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం GOPA దంతూరి సైదులు గౌడ్, నకరికంటి శ్రీనయ్య గౌడ్, సిద్దగోని పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా గోపా నూతన కమిటీ అధ్యక్షులుగా దంతురి సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల శ్రీధర్ గౌడ్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పంతంగి కరుణాకర్ గౌడ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గోపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ GOPA ఉమ్మడి రాష్ట్రంలో 1975లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు 50వ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకునే సంవత్సరంలో కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోపాలు 1700 మెంబర్షిప్ తో కొనసాగుతున్న విషయం గుర్తు చేయడం జరిగింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గోపాలో సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం ఆవిర్భావం జరిగిన తరువాత అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, తెలియజేశారు ఈ కార్యక్రమానికి gopa రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీనయ్య గౌడ్, జి.వేణుబాబు గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జాజుల లింగం గౌడ్ మరియు గౌడ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి సోమశేఖర్ గౌడ్, తండు కృష్ణ, చైతన్య గౌడ్,దూసరి కిరణ్ గౌడ్, నిమ్మల పిచ్చయ్య గౌడ్, శంకర్ గౌడ్, రేకుల గడ్డ నరసింహ గౌడ్ , శ్రీ పంతంగి కరుణాకర్ గౌడ్, ఉయ్యాల రాములు గౌడ్, బాలగోని లింగయ్య గౌడ్, మార్క నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube