BREAKING
పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం
www.ntodaynews.com

గ్రామ స్మశాన వాటికను కాపాడాలి అని వినతి పత్రం అందించిన గోవింద తండవాసులు

తెలంగాణ
19 Jun, 2025 - 08:06 PM
185 వీక్షణలు
గ్రామ స్మశాన వాటికను కాపాడాలి అని వినతి పత్రం అందించిన గోవింద తండవాసులు NTODAY NEWS:యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో గోవింద్ తండా గ్రామపంచాయతీ సంబంధించిన గ్రామస్తులు గోవిందు తండా రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 1424 లో విస్తీర్ణం 2-1550 గుంటల భూమిలో మా తండా ప్రజలు ఎవరైనా చనిపోతే అట్టి భూమిలో దహన సంస్కరాలు, బొందలు పెట్టి స్మశాన వాటికగా మా తాతల కాలం నాటి నుండి వినియోగించుకుంటున్నాము అని,ఈ క్రమంలో కొంతమంది అక్రమదారులు అధికారులను తప్పుదోవ పట్టించి స్మశాన వాటికగా ఉన్న భూమిని ఎలాంటి విచారణ జరపకుండానే భూమి కబ్జా చూడకుండా స్మశాన వాటిక ఉపయోగించుకునే భూమిని ఇతరుల పేరు మీద రికార్డులో నమోదు చేసినారు అని కావున వారి పేరును తొలగించి శాశ్వతంగా గ్రామ కంట స్మశాన వాటికగా రికార్డు నందు నమోదు చెయ్యాలని గోవింద్ తండా ప్రజలు రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మెగావత్ జైపాల్ నాయక్ ,లింగ నాయక్, పకీర నాయక్, శంకర్ నాయక్, శ్రీధర్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, రమేష్ నాయక్, హిర్య నాయక్,రవుజయ్ నాయక్, రెడ్డి నాయక్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube