BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ

తెలంగాణ
24 Oct, 2025 - 09:23 AM
85 వీక్షణలు
శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణకి భూమి పూజకు తరలిరండి చిన్న వాల్మీకులు NTODAY NEWS: రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ నిర్వహించారు మండల పరిధిలోని ఆ మడుగురు స్థానిక జడ్పిహెచ్ పాఠశాల ఆవరణం ముందర నూతనoగా ఏర్పాటు చేస్తున్న శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణ భూమి పూజకి మండలంలోని వివిధ గ్రామాల వాల్మీకి కుటుంబ సోదరులు బంధువులు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ప్రతి ఒక్కరు హాజరుకావాలని నిరుగట్టి రవిశంకర్, చెవుటి నరసింహలు, మనికాయలు ఆంజనేయలు, జవుకుల ఆది, ఆసవృతప్ప సోము వెంకట శివ, మద్దె కేశవా, గ్యాది నాగరాజు, గుడ్ల ఆంజనేయులు, సోము ఉత్తప్ప, ఆకులవారిపల్లి శంకర, సోము చినగానపల్లి ఆది, రవి, మంజు, శివ, బొట్టు స్వామి, వనం సినా, సోలు కుంట్ల ఈశ్వరప్ప, కంచినగారి పల్లి ఆంజనేయులు, సుధాకర్ పిలుపు ఇచ్చారు ఇదే అందరికి ఆహ్వానంగా భావించి తరలి వచ్చి బాగ స్వాములు కావాలని ప్రతి కుల బందవులని కోరుకుంటూన్నాము అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube