BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ షాక్..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 10:08 PM
16 వీక్షణలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ షాక్..! పదవి నుంచి తప్పించాలని సంచలన ఆదేశాలు

తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రంగనాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిందిబిగ్ బ్రేకింగ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప‌ద‌వి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశం

సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు

రంగనాథ్ స్థానంలో ఐజీ అధికారి నియామకానికి ఆదేశం

ఈ మేరకు సీఎస్‌ను ఆదేశించిన హైకోర్టు

సెక్రటరీ హోదాలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం అత్యంత తీవ్ర విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

రంగనాథ్ స్థానంలో ఐజీ హోదా కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.