BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

IAS అధికారులు అయినా రిజర్వేషన్ ఎందుకు..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:22 PM
93 వీక్షణలు

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తింపుపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వెల్లడించింది.

“సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం సరైంది కాదు. నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు చేరాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి తప్పించాలని పేర్కొన్నప్పటికీ, వాటిని కొందరు సవాల్ చేస్తున్నారని కోర్టు తెలిపింది. అలాంటి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.