BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

IAS అధికారులు అయినా రిజర్వేషన్ ఎందుకు..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:22 PM
126 వీక్షణలు

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తింపుపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వెల్లడించింది.

“సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం సరైంది కాదు. నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు చేరాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి తప్పించాలని పేర్కొన్నప్పటికీ, వాటిని కొందరు సవాల్ చేస్తున్నారని కోర్టు తెలిపింది. అలాంటి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.