BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఇబ్రహీంపట్నంలో ఘనంగా జోగి కుటుంబ వేడుకలు పాల్గొన్న కుప్పిరెడ్డి వెంకట రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:05 PM
20 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవి పుట్టినరోజు, అలాగే జోగి రాము–నాగలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జోగి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రజలతో ఎల్లప్పుడూ ఆత్మీయ అనుబంధం కలిగి ఉందని అన్నారు. శకుంతలాదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జోగి రాము–నాగలక్ష్మి దంపతులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ విలువలను, బంధాలను చాటిచెప్పే ఇలాంటి వేడుకలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అభిమానులు జోగి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుని, దంపతుల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు.