www.ntodaynews.com
ఇంక ఎవరు అమరావతి ని అంగుళం కూడా కదల్చలేరు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
ఇంక ఎవరు అమరావతి ని అంగుళం కూడా కదల్చలేరు- నంద్యాల MP బైరెడ్డి శబరి
బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంట్ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఎవరూ అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలగనుంది.