BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:30 PM
135 వీక్షణలు

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమం చేపట్టడం ద్వారా మాత్రమే జగన్ ప్రజాదరణ పొందగలరు, తప్ప శాపనార్ధాలు, పెడబొబ్బలు, హెచ్చరికలు ఏమాత్రం ఉపయోగపడవని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికలు, మీడియా తోడ్పాటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదన్నారు. విమర్శ స్వీకరించే మనస్తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకొని, దానికి దీటైన జవాబు ఇచ్చే విధంగా వైఖరి మార్చుకోవాలని హరినాథ్ హితవు చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి-సాక్షి ఒక్కో రాజకీయ పార్టీకి ప్రచార సాధనాలుగా మారాయి అనటంలో సందేహం లేదన్నారు. అసత్యాలు రాస్తే తిరిగి ఖండనల రూపంలో పంపవచ్చు. కార్యాలయాలపై దాడులు చేయటం, యాజమాన్యాన్ని "మేము అధికారంలోకొస్తే మీ అంతు తేలుస్తాం" అని బెదిరించటం సరికాదని హరినాథ్ ఖండించారు.