BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం
www.ntodaynews.com

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:30 PM
115 వీక్షణలు

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమం చేపట్టడం ద్వారా మాత్రమే జగన్ ప్రజాదరణ పొందగలరు, తప్ప శాపనార్ధాలు, పెడబొబ్బలు, హెచ్చరికలు ఏమాత్రం ఉపయోగపడవని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికలు, మీడియా తోడ్పాటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదన్నారు. విమర్శ స్వీకరించే మనస్తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకొని, దానికి దీటైన జవాబు ఇచ్చే విధంగా వైఖరి మార్చుకోవాలని హరినాథ్ హితవు చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి-సాక్షి ఒక్కో రాజకీయ పార్టీకి ప్రచార సాధనాలుగా మారాయి అనటంలో సందేహం లేదన్నారు. అసత్యాలు రాస్తే తిరిగి ఖండనల రూపంలో పంపవచ్చు. కార్యాలయాలపై దాడులు చేయటం, యాజమాన్యాన్ని "మేము అధికారంలోకొస్తే మీ అంతు తేలుస్తాం" అని బెదిరించటం సరికాదని హరినాథ్ ఖండించారు.