BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:30 PM
112 వీక్షణలు

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమం చేపట్టడం ద్వారా మాత్రమే జగన్ ప్రజాదరణ పొందగలరు, తప్ప శాపనార్ధాలు, పెడబొబ్బలు, హెచ్చరికలు ఏమాత్రం ఉపయోగపడవని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికలు, మీడియా తోడ్పాటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదన్నారు. విమర్శ స్వీకరించే మనస్తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకొని, దానికి దీటైన జవాబు ఇచ్చే విధంగా వైఖరి మార్చుకోవాలని హరినాథ్ హితవు చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి-సాక్షి ఒక్కో రాజకీయ పార్టీకి ప్రచార సాధనాలుగా మారాయి అనటంలో సందేహం లేదన్నారు. అసత్యాలు రాస్తే తిరిగి ఖండనల రూపంలో పంపవచ్చు. కార్యాలయాలపై దాడులు చేయటం, యాజమాన్యాన్ని "మేము అధికారంలోకొస్తే మీ అంతు తేలుస్తాం" అని బెదిరించటం సరికాదని హరినాథ్ ఖండించారు.