BREAKING
స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం
www.ntodaynews.com

జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 02:50 PM
30 వీక్షణలు

జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో అన్న ఎన్టీఆర్ 103వ చజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల మహిళాధ్యక్షురాలు మదాసు చంద్రకళ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మదాసు చిన్నపుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య, కోశాధికారి వంగల రమేష్, జనరల్ సెక్రటరీ రాచకొండ కృష్ణ, చిపు రామారావు, చిపు వెంగళరావు, బొర్రా శ్రీనివాసరావు, నడిపింటి వెంకటేశ్వరావు, గుర్రాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.