www.ntodaynews.com
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ
సెన్సస్–2027 (జనగణన)లో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’కు అవకాశం కల్పించబడింది.
se.census.gov.in వెబ్సైట్ ద్వారా మీ మొబైల్ నంబర్ సహాయంతో స్వయంగా వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.
కావున ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, స్వయంగా తమ వివరాలను నమోదు చేయాలని మనవి. ఇలా చేయడం వల్ల సమాచారం మరింత ఖచ్చితంగా నమోదు అవుతుంది.
జనగణన దేశ అభివృద్ధికి బలమైన పునాది. అందువల్ల ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి అని కోరుకుంటున్నాను.