BREAKING
ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం చనుబండలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం చనుబండలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు
www.ntodaynews.com

జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 12:39 PM
14 వీక్షణలు

జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ 

సెన్సస్–2027 (జనగణన)లో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’కు అవకాశం కల్పించబడింది.

se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్ నంబర్ సహాయంతో స్వయంగా వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

కావున ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, స్వయంగా తమ వివరాలను నమోదు చేయాలని మనవి. ఇలా చేయడం వల్ల సమాచారం మరింత ఖచ్చితంగా నమోదు అవుతుంది.

జనగణన దేశ అభివృద్ధికి బలమైన పునాది. అందువల్ల ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి అని కోరుకుంటున్నాను.