BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:05 AM
127 వీక్షణలు

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం గ్రామానికి చెందిన చాగంటి రాధాకృష్ణ 

అమరావతికి చట్టబద్ధత దక్కడంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా “జయహో అమరావతి… జయహో అమరావతి” నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగిస్తూ సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  మంత్రి కొలుసు పార్థసారథి గారితో కలిసి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన యువనేత చాగంటి రాధాకృష్ణ పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని, ఈ చట్టబద్ధతతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.