BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:05 AM
100 వీక్షణలు

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం గ్రామానికి చెందిన చాగంటి రాధాకృష్ణ 

అమరావతికి చట్టబద్ధత దక్కడంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా “జయహో అమరావతి… జయహో అమరావతి” నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగిస్తూ సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  మంత్రి కొలుసు పార్థసారథి గారితో కలిసి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన యువనేత చాగంటి రాధాకృష్ణ పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని, ఈ చట్టబద్ధతతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.