BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ
19 Nov, 2025 - 09:46 AM
389 వీక్షణలు
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి దివస్’ ను పట్టణంలోని సాయి భారతి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కార్యదర్శి , మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య మాట్లాడుతూ భారత వీరనారి, మొదటి స్వాతంత్రోద్యమంలో ధైర్యసహసాలను చూపించిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వం, త్యాగం, మాతృభూమి విముక్తి కోసం ఆమె చేసిన త్యాగాలను ఎంతో విలువైనవని అన్నారు., ఆమె స్ఫూర్తిని , ధైర్యసహసాలను , ఆత్మవిశ్వాసం , నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్క అమ్మాయి అలవర్చుకోవాలని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం భారత పౌరుల యొక్క బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ ఉపాధ్యక్షుడు గణేష్ . యశ్వంత్ , ఫణింద్ర , శశి , కావ్య , మాధురి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube