BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ
19 Nov, 2025 - 09:46 AM
309 వీక్షణలు
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి దివస్’ ను పట్టణంలోని సాయి భారతి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కార్యదర్శి , మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య మాట్లాడుతూ భారత వీరనారి, మొదటి స్వాతంత్రోద్యమంలో ధైర్యసహసాలను చూపించిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వం, త్యాగం, మాతృభూమి విముక్తి కోసం ఆమె చేసిన త్యాగాలను ఎంతో విలువైనవని అన్నారు., ఆమె స్ఫూర్తిని , ధైర్యసహసాలను , ఆత్మవిశ్వాసం , నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్క అమ్మాయి అలవర్చుకోవాలని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం భారత పౌరుల యొక్క బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ ఉపాధ్యక్షుడు గణేష్ . యశ్వంత్ , ఫణింద్ర , శశి , కావ్య , మాధురి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube