BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:02 AM
62 వీక్షణలు

కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్

గుంటూరు: కాజా టోల్ ప్లాజా వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వసూళ్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ కార్యాలయాలతో పాటు నారా లోకేష్ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సోషల మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాపట్ల రేంజ్‌కు చెందిన డిసిటివో బాలాజీ నాయక్ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఈ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.