BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​కాంగ్రెస్ కో-ఆప్షన్ సభ్యుల ప్రకటన: లక్సెట్టిపేట మున్సిపాలిటీలో నలుగురు ఎంపిక

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 08:24 AM
101 వీక్షణలు

లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి నలుగురు నూతన కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అధికారికంగా ప్రకటించారు.

బుధవారం స్థానిక విశ్రాంతి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ ఎంపిక జరిగిందని తెలిపారు. మొత్తం 15 మంది పోటీ పడగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని చింత సువర్ణ-అశోక్, సయ్యద్ తైసిన్ (ముస్లిం మైనారిటీ), తొగిటి నరసింహ చారి (బీసీ), మరియు నక్క జాకబ్ (క్రైస్తవ మైనారిటీ)లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా క్రైస్తవ మైనారిటీకి అవకాశం ఇవ్వడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని, ముఖ్యంగా గూడెం దేవస్థానానికి రూ. 75 కోట్ల నిధుల ప్రతిపాదనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి సహా పలువురు కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.