BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మద్దుల గోపాల్‌రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Apr, 2026 - 10:24 PM
70 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని  కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

మద్దుల గోపాల్‌రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

​కరీంనగర్ :-

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని శుక్రవారం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో కలిసిన నాయకులు, గోపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.

​ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వారికి దిశానిర్దేశం చేశారు.

​పాల్గొన్న నాయకులు:

గోపాల్ రెడ్డిని కలిసిన వారిలో రాంనూర్ గ్రామానికి చెందిన వెల్గటూర్ మండల యూత్ జనరల్ సెక్రెటరీ కుశనపల్లి లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వీనర్ కె. దుర్గయ్య, నాయకులు కుశనపల్లి తిరుపతి, లింగంపల్లి రమేష్, కుశనపల్లి కృపాకర్ తదితరులు ఉన్నారు.