BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కాణిపాకం వరసిద్ధి వినాయక స్థల పురాణం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:33 AM
183 వీక్షణలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బాహుదా నది ఒడ్డున వెలసిన అత్యంత పవిత్రమైన స్వయంభూ వినాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మూడు అవిటితనాలతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారికి ఉన్న పావు ఎకరం పొలం “కాణి”గా పిలువబడేది కరువు సమయంలో నీటి కోసం ఆ పొలంలో బావి తవ్వుతుండగా ఒక పెద్ద శిల తగిలి కోపంతో దానిని కొట్టిన వెంటనే ఆ శిల నుండి రక్తం కారినట్లు ద్రవం ప్రవహించిందని చెబుతారు ఆ అద్భుత సంఘటనతో గ్రామమంతా భయభక్తులతో నిండిపోయింది అదే క్షణంలో ఆ ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం తొలగిపోయి మాట వినికిడి చూపు లభించిందని స్థల పురాణం పేర్కొంటుంది అనంతరం ఆ బావిలో వెలసిన శిల స్వయంభూ వినాయక స్వామిగా గుర్తించబడింది కాలక్రమంలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని విశ్వాసం పెరగడంతో స్వామికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు స్థిరపడింది గర్భగుడిలోని బావి నీరు ఎప్పటికీ తగ్గదని స్వామి విగ్రహం పెరుగుతుందని బాహుదా నది వరదలు వచ్చినా గర్భగుడిలోకి నీరు రాదని వంటి విశిష్ట విశ్వాసాలు భక్తుల్లో బలంగా నిలిచాయి ఇదే కాణిపాకం స్థల పురాణం భక్తి విశ్వాసం అద్భుతాల సమ్మేళనంగా ఈ క్షేత్రం నిలుస్తోంది.