BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
15 Apr, 2026 - 09:50 AM
235 వీక్షణలు

కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి NTODAY NEWS నార్కట్‌పల్లి

నార్కట్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేర్ని సతీష్ కుమార్తె చేరన్య (5) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వివరాల ప్రకారం, చిన్నారి ఉదయం ఇంటి ముందు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి నాగదన గాయత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో చిన్నారి ఆపస్మారక స్థితిలో పడిఉండగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. చిన్నారి తల్లి నాగదన గాయత్రి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధిత కుటుంబానికి కాపీ అందజేశారు.చిన్నారి మృతిపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కారులో ఎంతసేపు ఉన్నది, ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.