BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
21 Mar, 2026 - 07:06 AM
60 వీక్షణలు

కిషన్ రావుపేట్ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం: ఆలయ అభివృద్ధికి రూ.25,000 విరాళం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట్ గ్రామంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ మద్ధుల గోపాల్ రెడ్డిని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు శనివారం ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా మద్ధుల గోపాల్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆయన తన వంతు సహాయంగా రూ.25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) నగదును ముదిరాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోటిలింగాల ఆలయ చైర్మన్ మరియు ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి రమేష్, మాజీ ఎంపీటీసీ మాచర్ల రాజేందర్, గ్రామ శాఖా అధ్యక్షులు సత్యం, కుమ్మరి వెంకటేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే సంఘ సభ్యులు ప్రసాద్, వీరేష్, పోచయ్య, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.