BREAKING
రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
www.ntodaynews.com

పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 08:59 AM
89 వీక్షణలు

కలికాలం వింత: పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో వెలుగుచూసిన ఒక వింత ఘటన ప్రకృతిలో వస్తున్న మార్పులకు, మారుతున్న కాలానికి అద్దం పడుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి పిండాన్ని స్వీకరిస్తారనే నమ్మకంతో ఒక కుటుంబం గంటల తరబడి వేచి చూసినా, నగరంలో పెరిగిన ఎండలు మరియు పట్టణీకరణ వల్ల ఒక్క కాకి కూడా దరిచేరలేదు. దీంతో చేసేదేమీ లేక, ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ నుంచి ఒక కాకిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెచ్చి పిండాన్ని ముట్టించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కనీసం ఆచారాల నిర్వహణ కోసం కూడా పక్షులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి రావడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ‘కలికాలం అంటే ఇదేనేమో’ అంటూ జనం ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు