BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 08:59 AM
190 వీక్షణలు

కలికాలం వింత: పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో వెలుగుచూసిన ఒక వింత ఘటన ప్రకృతిలో వస్తున్న మార్పులకు, మారుతున్న కాలానికి అద్దం పడుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి పిండాన్ని స్వీకరిస్తారనే నమ్మకంతో ఒక కుటుంబం గంటల తరబడి వేచి చూసినా, నగరంలో పెరిగిన ఎండలు మరియు పట్టణీకరణ వల్ల ఒక్క కాకి కూడా దరిచేరలేదు. దీంతో చేసేదేమీ లేక, ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ నుంచి ఒక కాకిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెచ్చి పిండాన్ని ముట్టించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కనీసం ఆచారాల నిర్వహణ కోసం కూడా పక్షులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి రావడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ‘కలికాలం అంటే ఇదేనేమో’ అంటూ జనం ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు