BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
20 Apr, 2026 - 06:11 PM
143 వీక్షణలు

కన్నడ శాఖలో  బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. కన్నడ శాఖాధీపతి డా. ఎమ్మెస్ దుర్గా ప్రవీణ అధ్యక్షత వహించి, బసవ తత్వం మరియు ఆయన జీవన విధానంలోని విశిష్టతను విశదీకరించారు. 

ముఖ్య అతిథిగా ఆచార్య జయలలిత పాల్గొని, ఆధునిక సమాజంలో బసవ ఆలోచనల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పరిశోధక విద్యార్థులు 

రూపేష్ కుమార్, అభిషేక్, నటరాజ్, మంజునాథ్, అనిల్ కుమార్ బసవ జీవిత చరిత్ర, తత్వం మరియు ఆయన సేవల గురించి ప్రసం చేశారు.

ఈ కార్యక్రమాన్ని వ్యాసరావు, తీర్థప్రసాద్, సదాశివ సమన్వయం చేశారు. పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య , మరియు రిజిస్ట్రార్  ఆచార్య కిరణ్ కుమార్ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు శుభాకాంక్షలు తెలిపారు.   

డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి

పి.ఆర్.ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం