BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
20 Apr, 2026 - 06:11 PM
135 వీక్షణలు

కన్నడ శాఖలో  బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. కన్నడ శాఖాధీపతి డా. ఎమ్మెస్ దుర్గా ప్రవీణ అధ్యక్షత వహించి, బసవ తత్వం మరియు ఆయన జీవన విధానంలోని విశిష్టతను విశదీకరించారు. 

ముఖ్య అతిథిగా ఆచార్య జయలలిత పాల్గొని, ఆధునిక సమాజంలో బసవ ఆలోచనల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పరిశోధక విద్యార్థులు 

రూపేష్ కుమార్, అభిషేక్, నటరాజ్, మంజునాథ్, అనిల్ కుమార్ బసవ జీవిత చరిత్ర, తత్వం మరియు ఆయన సేవల గురించి ప్రసం చేశారు.

ఈ కార్యక్రమాన్ని వ్యాసరావు, తీర్థప్రసాద్, సదాశివ సమన్వయం చేశారు. పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య , మరియు రిజిస్ట్రార్  ఆచార్య కిరణ్ కుమార్ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు శుభాకాంక్షలు తెలిపారు.   

డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి

పి.ఆర్.ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం