డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 40వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
కొండమడుగు గ్రామంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 40వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
ఆదివారం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 40వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా
కొండమడుగు గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు వార్డు సభ్యులు , మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, దేవస్థాన మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, జల్లి అంజయ్య మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్, దేశం శ్రీకాంత్ గౌడ్ మాజీ వార్డ్ సభ్యులు, మంద భూపాల్, మంద ఉప్పలయ్య, కడం సాయి ప్రసాద్, మంద శ్రీశైలం, బొడ్డు శివ బాబు, మంద భాస్కర్, కడప పవన్, చిన్నగల్ల స్వామి, ముల్గారం ముఖేష్, ముల్గారం భరత్, చిన్నగల్ల రాము, ముల్గారం లోకేష్, కాడిగళ్ల ఓంకార్, కాడిగళ్ల భార్గవ్, బాబు, మనీ , ప్రణయ్, అఖిల్, తదిపరులు పాల్గొన్నారు