కొండమడుగు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఙానమాల కార్యక్రమం.
కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 58వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా
బీబీనగర్ పి.ఎ.సి.యస్ వైస్ చైర్మన్ వాకిటి చంద్రశేఖర్ రెడ్డి
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ...
కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్
కొండమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డ్ సభ్యులు కాడిగళ్ల బాబురావు, వార్డ్ సభ్యులు. దొడ్డి అఖిల రమేష్ , మంద భాస్కర్ , బొడ్డు రజిత భాస్కర్
మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, భూషపాక మల్లేష్, MRPS గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగ స్వామి, కడెం మల్లయ్య, ఎరుకల బిక్షపతి, మంద పెంటయ్య, మంద ఉప్పలయ్య, జల్లి అంజయ్య, ఆకుల శేషు హనుమంతరావు , చిలకగూడెం బాల్రాజ్ , అల్లం దుర్గం యాదగిరి, ఆర్ముల యాదగిరి, కొమ్ము భాస్కర్, శివగళ్ల రాజు, తోట మహేష్, కడిగళ్ళ గాలియ, మునిగళ్ళ కృష్ణ, శివగళ్ల శివ ,మందఆనంద్, శివ గళ్ళ బాలస్వామి, బండమీది భరత్, నవదీప్ , ఉత్తేజ్
తదితరులు పాల్గొన్నారు