BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

కొండమడుగు గ్రామంలో ఘనంగా దొడ్డి కొమురయ్య కురుమ 99 వ జయంతి సందర్భంగా నివాళులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
03 Apr, 2026 - 02:27 PM
137 వీక్షణలు

కొండమడుగు  గ్రామంలో  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట  తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 99 వ  జయంతి సందర్భంగా  ఘనంగా నివాళులు

దొడ్డి కొమురయ్య తొలి అమరుడు జూలై 4, 1946న విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి గుండాల కాల్పుల్లో మరణించిన సాయుధ పోరాట తొలి యోధుడు.

 దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వొద్దని గొల్ల, కురుమలను చైతన్యపరిచి, వారి అస్తిత్వం కోసం పోరాడారు.

 కొమురయ్య వీర మరణం తెలంగాణ ప్రజలలో తెగింపును పెంచి, సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసింది. వెట్టిచాకిరీ, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా గ్రామ సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేస్తూ.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెంపాడు రంగం మరియు కురుమ సంఘం, నాయకులు GMPS అధ్యక్షుడు మిర్యాల మైసయ్య, దొడ్డి మల్లయ్య, మిర్యాల కిష్టయ్య, దోడి భార్గవ్, మోటే వీరేష్ మోటే మహేష్, గంజి శివకుమార్ ,కడెం బీరప్ప మిర్యాల మహేష్,కడెం అనిల్ కుమార్, మిర్యాల సాయి నరె శంకర్, కడెం బాలకృష్ణ కడెం రాజు, ఇందూరి శ్రీశైలం గుజ్జ ముత్యాలు దొడ్డి శ్రీనివాస్ కడెం బాల మల్లయ్య బర్మా మల్లేష్ కడెం శ్రీశైలం దొడ్డి శరత్ కుర్మ యువత తదితరులు పాల్గొన్నారు.