BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
30 Apr, 2026 - 04:59 PM
65 వీక్షణలు

కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు చేసిన కొండమడుగు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్.

ఈ కార్యక్రమంలో రైతులు మాజీ పీఏసీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి , మాజీ జెడ్పిటిసి భాష బోయిన పెంటయ్య , సెంటర్ ఇంచార్జ్ ఒరగంటి లత గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ గారు, వార్డు సభ్యులు పెంటబోయిన భాను శ్రీ వేణు, దొడ్డి అఖిల రమేష్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, మాజీ వార్డ్ సభ్యులు పెంటబోయిన రాము , కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగ గోపాల్ గౌడ్ , మాశెట్టి కృష్ణమూర్తి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆకుల శేషు హనుమంతరావు బండమీది శ్రీరామ్ గౌడ్, బాలబోయిన సురేష్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంజి సాయి గారు, చిలుకగూడెం బాబురావు గారు, చిన్నగల రాము పాల్గొనడం జరిగింది.