కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు
కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు చేసిన కొండమడుగు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్.
ఈ కార్యక్రమంలో రైతులు మాజీ పీఏసీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి , మాజీ జెడ్పిటిసి భాష బోయిన పెంటయ్య , సెంటర్ ఇంచార్జ్ ఒరగంటి లత గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ గారు, వార్డు సభ్యులు పెంటబోయిన భాను శ్రీ వేణు, దొడ్డి అఖిల రమేష్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, మాజీ వార్డ్ సభ్యులు పెంటబోయిన రాము , కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగ గోపాల్ గౌడ్ , మాశెట్టి కృష్ణమూర్తి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆకుల శేషు హనుమంతరావు బండమీది శ్రీరామ్ గౌడ్, బాలబోయిన సురేష్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంజి సాయి గారు, చిలుకగూడెం బాబురావు గారు, చిన్నగల రాము పాల్గొనడం జరిగింది.