BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 12:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 12:41 PM
7 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందడపు రాం ప్రదీప్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాం ప్రదీప్ అవార్డును అందుకున్నారు.

విద్యారంగంలో విశేష సేవలతో పాటు సామాజిక సేవ, రచనా రంగాల్లోనూ నిరంతరం చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం రాం ప్రదీప్‌ను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు రాం ప్రదీప్‌కు అభినందనలు తెలిపారు. కోడూరు గ్రామానికి, ఏ.కొండూరు మండలానికి ఈ అవార్డు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.