BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడిపత్రి: భార్య సబ్‌ రిజిస్ట్రార్.. భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్.. ఇద్దరి టార్గెట్‌ ఒక్కటే.. ప్రభుత్వ కొలువు!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 12:40 PM
29 వీక్షణలు

పట్టుదలతో చదివారు.. పోటీ పరీక్షలను కొల్లగొట్టారు.. గ్రూప్‌–2 కొలువులు సాధించారు!

కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.. ఉద్యోగాలు చేస్తూనే చదువును కొనసాగించారు. ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టువదలలేదు. చివరికి భార్య సబ్‌ రిజిస్ట్రార్‌గా.. భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు.

ఇద్దరి కష్టం.. ఒకరి ప్రోత్సాహం.. రెండింతల విజయం!

తాడిపత్రికి చెందిన ఈ దంపతుల విజయగాథ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తమ విజయంతో నిరూపించారు.

చదువుకు వయసుతో సంబంధం లేదు.. పట్టుదల ఉంటే ప్రభుత్వ కొలువు సొంతమే!