BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
11 May, 2026 - 12:58 PM
141 వీక్షణలు

కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా కేవైసీఎస్ కమిటీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది

కోనుపురి సోదరులు రాములన్న కురుమ కి విప్లవ జోహార్లు నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామం లో ఉద్యమాల విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాల ఉద్యమ కెరటం నింగికెగిసిన ధ్రువతార కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా కేవైసీఎస్ కమిటీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కుండే వెంకటేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ కురుమ , కార్యదర్శి దెందే బిక్షం కురుమ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కాల్నే మల్లేశం కురుమ, ఎల్బీనగర్ ఉపాధ్యక్షులు బండారి శ్రీశైలం కురుమ,యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ కేమిడి ఉపేందర్ కురుమ దాసిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.