BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 Mar, 2026 - 07:16 AM
351 వీక్షణలు

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తాతయ్య, అమ్మమ్మల ఆవేదన

నల్గొండ జిల్లా ​పెద్ద అడిశర్లపల్లి కలకలం

కన్నప్రేమను మరిచి, కన్నకూతురినే కాసుల కోసం విక్రయించిన అమానవీయ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మ లేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఆ పసికందును అమ్మకానికి పెట్టిన తీరు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే ​పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామానికి చెందిన ధనావత్ మధు భార్య ప్రసవ సమయంలో మరణించింది. భార్య మరణానంతరం ఆ పసికందు మధు సంరక్షణలోనే ఉంది. అయితే, కొంతకాలంగా పాప కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానం వచ్చింది. పాప గురించి ఆరా తీయగా, ఆ పాప చనిపోయిందని మధు సమాధానం చెప్పాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధిత కుటుంబ సభ్యులు, మధు తన కూతురిని డబ్బుల కోసం ఎవరికో విక్రయించాడని ఆరోపిస్తున్నారు.