BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:44 PM
111 వీక్షణలు

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం: విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వరరావ

విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో మంచి ఫలితాలు సాధించగలరని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రామాల నాగేశ్వరరావు తెలిపారు.

శుక్రవారం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక మెయిన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘విద్యార్థుల క్రమశిక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. చదువుతో పాటు మంచి అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సోదరి కోటమ్మ పాఠశాలకు రూ.33 వేల విలువైన మైక్ సెట్, సౌండ్ బాక్స్‌లను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు యోహాను తెలిపారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ నాగేశ్వరరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం దుర్గాప్రసాద్, విశ్రాంత ఎంఈఓ శేషిరెడ్డి, నంబూరి శ్రీనివాసరావు, తొండెపు నాగేశ్వరరావు, వూటుకూరు నారాయణరావు, దేవరపల్లి రమేష్, ఆదూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.