BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 10:42 PM
79 వీక్షణలు

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో పనుల ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ లక్షీశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక అధికారులు కలిసి వంతెన స్థలాన్ని పరిశీలించారు.ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఇప్పటికే ఆర్ & బీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు.ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.వంతెన నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దిరిశాల వెంకటకృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బూరుగు నారాయణ, ఏ.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు పిక్ల నాయక్, బీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.