BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 10:42 PM
120 వీక్షణలు

కట్టలేరు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో పనుల ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ లక్షీశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక అధికారులు కలిసి వంతెన స్థలాన్ని పరిశీలించారు.ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఇప్పటికే ఆర్ & బీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు.ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.వంతెన నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దిరిశాల వెంకటకృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బూరుగు నారాయణ, ఏ.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు పిక్ల నాయక్, బీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.