BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
07 Jun, 2026 - 06:32 PM
129 వీక్షణలు

కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్

కుప్పం పట్టణంలో అవెంజర్స్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల రన్ (5K Run) విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పం, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చిన యువతతో పాటు మొత్తం 100 మందికి పైగా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీలో తిరుపతికి చెందిన భగవత్ దీప్ ప్రథమ స్థానం సాధించగా, కుప్పంకు చెందిన పవన్ ద్వితీయ స్థానం, బెంగళూరుకు చెందిన తరుణ్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. విజేతలకు ట్రోఫీలు మరియు బహుమతులను లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ సలహాదారు లయన్ ఎ. మహేష్ అందజేశారు.

ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణ జ్యువెలర్స్ నిర్మల్,  యువ వ్యాపారవేత్తలు  హేమేష్ మరియు శశికుమార్ స్పాన్సర్లుగా వ్యవహరించి తమ వంతు సహకారాన్ని అందించారు.

కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన గజేంద్ర మరియు అవెంజర్స్ జిమ్ బృందాన్ని పలువురు అభినందించారు. యువతలో ఆరోగ్య చైతన్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు, పాల్గొన్న ప్రతి రన్నర్‌కు అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గజేంద్ర మరియు అవెంజర్స్ జిమ్ టీమ్‌కు ప్రత్యేక ప్రశంసలు అందజేశారు.