BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

మౌలిక వసతుల కల్పనకు కృషి

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 11:06 PM
69 వీక్షణలు

క్యాతన్ పల్లి: మౌలిక వసతుల కల్పనకు కృషి

​క్యాతన్ పల్లి, ఏప్రిల్ 8: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి స్పష్టం చేశారు.

​బుధవారం ఆమె డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక జీఎంతో మాట్లాడి, ప్రస్తుతం ఉన్న మంచినీటి సమస్యను తాత్కాలికంగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు