BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 08 April 2026, 11:06 pm
Posted by : V శ్రీనివాస్

మౌలిక వసతుల కల్పనకు కృషి

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 11:06 PM
173 వీక్షణలు

క్యాతన్ పల్లి: మౌలిక వసతుల కల్పనకు కృషి

​క్యాతన్ పల్లి, ఏప్రిల్ 8: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి స్పష్టం చేశారు.

​బుధవారం ఆమె డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక జీఎంతో మాట్లాడి, ప్రస్తుతం ఉన్న మంచినీటి సమస్యను తాత్కాలికంగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు