BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:47 PM
25 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ (కాకాని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఎంపీటీసీ సభ్యులు గురువారం చేతులు ఎత్తే విధానంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎం. రాజు, ఎంపీడీఓ కె. వాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సభ్యుల సమ్మతితో ఎన్నిక పూర్తయింది.

తదుపరి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కో-ఆప్షన్ సభ్యుడిగా నియమితులైన అబ్దుల్ రహమాన్‌కు నియామక పత్రాలు అందజేశారు.