BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:47 PM
26 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ (కాకాని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఎంపీటీసీ సభ్యులు గురువారం చేతులు ఎత్తే విధానంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎం. రాజు, ఎంపీడీఓ కె. వాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సభ్యుల సమ్మతితో ఎన్నిక పూర్తయింది.

తదుపరి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కో-ఆప్షన్ సభ్యుడిగా నియమితులైన అబ్దుల్ రహమాన్‌కు నియామక పత్రాలు అందజేశారు.