BREAKING
స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం
www.ntodaynews.com

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 03:53 PM
24 వీక్షణలు

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌తో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అధికారులు తెలిపారు.

మే 26నే కేరళ తీరాన్ని తాకాల్సి ఉన్నప్పటికీ, స్వల్ప ఆలస్యంతో రుతుపవనాల ప్రవేశం జరుగుతోందన్నారు. సాధారణంగా జూన్ 1న కేరళను చేరుకునే నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

రుతుపవనాల ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.