BREAKING
తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
www.ntodaynews.com

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 05:43 PM
42 వీక్షణలు

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం: DAC నంబర్ వచ్చినా అందని సిలిండర్లు!

లక్షెట్టిపేటలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, డీఏసీ (DAC) నంబర్ వచ్చి వారం గడుస్తున్నా వినియోగదారులకు గ్యాస్ అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో నిబంధనల పేరుతో డీఏసీ ఉంటేనే లోపలికి అనుమతించిన సిబ్బంది, ఇప్పుడు సిలిండర్ల కోసం వస్తే యజమాని ఆదేశాలు ఉంటేనే ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, యజమాని కూడా ఫోన్లకు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. ఖాళీ సిలిండర్ తీసుకువచ్చినా రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని, నిబంధనల ప్రకారం పట్టణాల్లో 25 రోజులు, పల్లెల్లో 45 రోజులకు ఒకసారి సిలిండర్ సరఫరా చేయాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. మంజూరైన సిలిండర్లను పలుకుబడి ఉన్న వారికి అక్రమంగా మళ్లిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ, బాధితులంతా ఏకమై ఏజెన్సీ వద్ద నిరసన తెలపాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు