BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 05:43 PM
81 వీక్షణలు

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం: DAC నంబర్ వచ్చినా అందని సిలిండర్లు!

లక్షెట్టిపేటలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, డీఏసీ (DAC) నంబర్ వచ్చి వారం గడుస్తున్నా వినియోగదారులకు గ్యాస్ అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో నిబంధనల పేరుతో డీఏసీ ఉంటేనే లోపలికి అనుమతించిన సిబ్బంది, ఇప్పుడు సిలిండర్ల కోసం వస్తే యజమాని ఆదేశాలు ఉంటేనే ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, యజమాని కూడా ఫోన్లకు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. ఖాళీ సిలిండర్ తీసుకువచ్చినా రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని, నిబంధనల ప్రకారం పట్టణాల్లో 25 రోజులు, పల్లెల్లో 45 రోజులకు ఒకసారి సిలిండర్ సరఫరా చేయాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. మంజూరైన సిలిండర్లను పలుకుబడి ఉన్న వారికి అక్రమంగా మళ్లిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ, బాధితులంతా ఏకమై ఏజెన్సీ వద్ద నిరసన తెలపాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు