BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 18 April 2026, 05:43 pm
Posted by : V శ్రీనివాస్

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 05:43 PM
120 వీక్షణలు

​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం: DAC నంబర్ వచ్చినా అందని సిలిండర్లు!

లక్షెట్టిపేటలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, డీఏసీ (DAC) నంబర్ వచ్చి వారం గడుస్తున్నా వినియోగదారులకు గ్యాస్ అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో నిబంధనల పేరుతో డీఏసీ ఉంటేనే లోపలికి అనుమతించిన సిబ్బంది, ఇప్పుడు సిలిండర్ల కోసం వస్తే యజమాని ఆదేశాలు ఉంటేనే ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, యజమాని కూడా ఫోన్లకు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. ఖాళీ సిలిండర్ తీసుకువచ్చినా రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని, నిబంధనల ప్రకారం పట్టణాల్లో 25 రోజులు, పల్లెల్లో 45 రోజులకు ఒకసారి సిలిండర్ సరఫరా చేయాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. మంజూరైన సిలిండర్లను పలుకుబడి ఉన్న వారికి అక్రమంగా మళ్లిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ, బాధితులంతా ఏకమై ఏజెన్సీ వద్ద నిరసన తెలపాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు