BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:34 PM
151 వీక్షణలు

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు.. చింతలపూడి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే ప్రశంసలు

ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసి జిల్లాలో అగ్రస్థానాన్ని నిలుపుకోవడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు.

సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షునిగా ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి మార్కెట్ కమిటీ నిలవాలని, ఆ దిశగా పాలకవర్గ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పెద్ద మార్కెట్ కమిటీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, చింతలపూడి కమిటీ ఆదాయాన్ని ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధు బాబు మాట్లాడుతూ, ఏడు చెక్‌పోస్టుల ద్వారా రూ.5.30 కోట్లు, కార్యాలయం ద్వారా రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్‌తో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.