BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

లోకాయుక్తలో ఫిర్యాదు, రేపు విచారణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
14 Jun, 2026 - 10:39 AM
315 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల పట్టా భూములు,ప్రభుత్వ భూములు,లావనీ పట్టా భూముల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఇట్టి విషయంలో భూముల పై విచారణ జరపాలని జిల్లా,మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బొమ్మలరామారం మండల సామాజిక కార్యకర్త తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు పై ఎలాంటి విచారణ జరపకపోవడంతో లోకయుక్త ను ఆశ్రయించడం జరిగిందన్నారు రాష్ట్ర  ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి (చీప్ సెక్రెటరి), HMDA కమిషనర్, DIG రిజిస్టేషన్ & స్టాంప్స్ (మేడ్చల్ మల్కాజ్ గిరి) హైద్రాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా-రిజిస్ట్రార్, యాదాద్రి జిల్లా పంచాయితి అధికారి (DPO), జిల్లా పంచాయతి సహయ అదికారి (DLPO), సబ్ రిజిస్ట్రార్ భువనగిరి, సబ్-రిజిస్ట్రార్ యాదగిరిగుట్ట,తహసిల్దార్ బొమ్మలరామారం, మండల పంచాయతి అదికారి (MPO), పంచాయతీ కార్యదర్శి నాగినేనిపల్లి గార్లపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు