BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

లోకాయుక్తలో ఫిర్యాదు, రేపు విచారణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
14 Jun, 2026 - 10:39 AM
121 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల పట్టా భూములు,ప్రభుత్వ భూములు,లావనీ పట్టా భూముల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఇట్టి విషయంలో భూముల పై విచారణ జరపాలని జిల్లా,మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బొమ్మలరామారం మండల సామాజిక కార్యకర్త తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు పై ఎలాంటి విచారణ జరపకపోవడంతో లోకయుక్త ను ఆశ్రయించడం జరిగిందన్నారు రాష్ట్ర  ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి (చీప్ సెక్రెటరి), HMDA కమిషనర్, DIG రిజిస్టేషన్ & స్టాంప్స్ (మేడ్చల్ మల్కాజ్ గిరి) హైద్రాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా-రిజిస్ట్రార్, యాదాద్రి జిల్లా పంచాయితి అధికారి (DPO), జిల్లా పంచాయతి సహయ అదికారి (DLPO), సబ్ రిజిస్ట్రార్ భువనగిరి, సబ్-రిజిస్ట్రార్ యాదగిరిగుట్ట,తహసిల్దార్ బొమ్మలరామారం, మండల పంచాయతి అదికారి (MPO), పంచాయతీ కార్యదర్శి నాగినేనిపల్లి గార్లపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు