BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

లయన్స్ క్లబ్‌కు 25 లక్షల విలువైన స్థలం బహుమతి… కుందా కోటేశ్వరరావుకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Apr, 2026 - 05:52 PM
140 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు సమాజ సేవలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఆయన తన సొంతంగా ఉన్న సుమారు రూ.25 లక్షల విలువైన 229 చ.గజాల నివేశన స్థలాన్ని లయన్స్ క్లబ్ తిరువూరు సంస్థకు బహుమతిగా అందజేశారు.

ఈ స్థలాన్ని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి, సంబంధిత ధాఖలాలు మరియు దస్తావేజులను విజయవాడలో నిర్వహించిన జిల్లా లయన్స్ క్లబ్ సమావేశంలో జిల్లా గవర్నర్ ఆంజనేయులు గారికి కోటేశ్వరరావు అందించారు.
కోటేశ్వరరావు చేసిన ఈ మహత్తర సేవను గుర్తిస్తూ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పి. వెంకటేశ్వరరావు, కంచర్ల ముత్య ప్రసాద్, గోగిరెడ్డి కృష్ణారెడ్డి, చలమాల శంకరరావు, డి. జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సమాజ సేవలో భాగంగా ఆస్తిని విరాళంగా అందించడం ద్వారా కోటేశ్వరరావు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవా భావన సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.