BREAKING
ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ
www.ntodaynews.com

మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం...

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
11 Jun, 2026 - 01:15 PM
14 వీక్షణలు

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న జగనన్న ప్లాట్ల ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
మృతుడిని చల్ల భూదేవయ్య (50) గా గుర్తించారు. వడ్డెర కులానికి చెందిన భూదేవయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉండగా, అప్పుడప్పుడు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు, బైపాస్ రోడ్డుకు సమీపంలోని ఓ జామ తోటలో భూదేవయ్య గతంలో సుమారు మూడు నెలల పాటు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. మద్యం సేవించే అలవాటు అధికంగా ఉండటంతో యజమాని అతడిని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇటీవల మళ్లీ పనిలో చేర్చుకోవాలని కోరినా యజమాని నిరాకరించినట్లు