BREAKING
గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ
www.ntodaynews.com

మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Apr, 2026 - 07:25 PM
13 వీక్షణలు

మాధవ నగర్/హఫీజ్‌పేట్ డివిజన్

మాధవ నగర్‌లో నూతనంగా ప్రారంభమైన “ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనర్సింహ, వి. జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి సేవలు అత్యంత ముఖ్యమని, మానవ సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అరెకపూడి గాంధీ, స్థానిక నాయకులు మరియు ప్రజల సమక్షంలో ఆసుపత్రిని ప్రారంభించారు. వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


అలాగే, వైద్యులు సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, హేమంత్, సుదర్శన్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.