BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Apr, 2026 - 07:25 PM
96 వీక్షణలు

మాధవ నగర్/హఫీజ్‌పేట్ డివిజన్

మాధవ నగర్‌లో నూతనంగా ప్రారంభమైన “ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనర్సింహ, వి. జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి సేవలు అత్యంత ముఖ్యమని, మానవ సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అరెకపూడి గాంధీ, స్థానిక నాయకులు మరియు ప్రజల సమక్షంలో ఆసుపత్రిని ప్రారంభించారు. వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


అలాగే, వైద్యులు సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, హేమంత్, సుదర్శన్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.