BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మానవత్వం చాటుకున్న ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 02:24 PM
144 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములుగులంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. కొడుకులు సరిగా చూడక ఇంటి బయట చెట్టు కింద నివసిస్తున్న వృద్ధురాలి పరిస్థితిపై మీడియా గ్రూపుల్లో వార్తలు వెలువడిన వెంటనే స్పందించిన ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.

స్థానికంగా పరిస్థితిని పరిశీలించిన ఎస్సై వెంకన్న, ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి బాధ్యతను గుర్తు చేశారు. అనంతరం వృద్ధురాలిని సమీపంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద తాత్కాలికంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, త్వరలోనే ఆమెకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ ఘటనతో ఎస్సై వెంకన్న మానవత్వం, బాధ్యతాయుత సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీస్ అధికారులు ఉండటంతో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని లింగపాలెం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.